W.G: ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ బ్లాక్ (AISB) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు సోమవారం తణుకులో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన కమిటీలో అధ్యక్షుడిగా దున్న వెంకట్, ఉపాధ్యక్షుడిగా గంగోలు సాయి, తణుకు టౌన్ అధ్యక్షుడిగా తానేటి అమృత్, ఉపాధ్యక్షుడిగా సంకర పృథ్వీరాజ్, కార్యదర్శిగా కోట ఖాదర్ సింగ్ ఎన్నికయ్యారు.