PPM: స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ సూచనల మేరకు శనివారం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల, SDPO, సర్కిల్ కార్యాలయాల అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది పాల్గొని వారి స్టేషన్లు/కార్యాలయాలు శుభ్రం చేయడంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో వుండే చెత్తా చెదారం, పిచ్చిమొక్కలను, పచ్చికను తొలగించారు.