మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర గురువారం తెల్లవారుజామున ఉదయం జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణించిన వారి వివరాలు వెళ్లడయ్యాయి. ఈ చార్ట్ను పరిశీలిస్తే మృతులంతా 30 ఏళ్లలోపువారే కావటం దురదృష్టకరమని పలువురు పేర్కొంటున్నారు. అధికంగా జగిత్యాల, నిర్మల్, కోరుట్ల ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి పామూరు, కనిగిరి, వింజమూరు, ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.