VZM: రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు లాప్ టాప్ చోరీలకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు విజయనగరం రైల్వేస్టేషనులో జీఆర్పీ ఎస్ఐ వి. బాలాజీరావు మంగళవారం అవగాహన కల్పించారు. లాప్టాప్లో విలువైన సమాచారం పాడవకుండా, గోప్యంగా ఉండేందుకు లాక్ చేసుకునే విధానంపై ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు .కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.