TPT: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన కలెక్టర్ పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.