TPT: ప్రముఖ సినీ నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు తిరుమల శ్రీవారిని ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు.