W.G: నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 7 నుంచి 15 వరకు ఆచంట మండలంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సోమేశ్వరరావు తెలిపారు. రికార్డుల్లో మార్పులు, చేర్పులు సరిచేసుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. రెవెన్యూ, ఎండోమెంట్స్, ఇరిగేషన్ అధికారులు ఈ సభల్లో పాల్గొంటారని, భూ యజమానులు తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన సూచించారు.