ప్రకాశం: నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన చంద్రశేఖర్ 500 మార్కులకు 463 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రశేఖర్ మండలంలోని నేతివారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి.