ప్రకాశం: పరిసరాలు పరిశుభ్రతతో వ్యాధులకు దూరమవుతామని సీజనల్ వ్యాదులు పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శుక్రవారం 12వ వార్డులో ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు ధరి చేరవన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు వహించాలన్నారు.