PLD: ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలోని శిరిడీ సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.