NDL: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టేది వైసీపీ నేనని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణంలో పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అధికార పార్టీ వర్ధిల్లాకు భయపడాల్సిన పనిలేదని,కార్యకర్తలు ధైర్యం చెప్పాడు.