NDL: రోటరీ క్లబ్లో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించామని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కందుకూరి శ్రీరామమూర్తి, చిన్నపరెడ్డి తెలిపారు. క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఊపిరి పోసింది పొట్టి శ్రీరాములేనని.. ఆయనే లేకపోతే మనకు రాష్ట్రం వచ్చేది కాదని రోటరీ సభ్యులు తెలిపారు.