KRNL: సీఎం చంద్రబాబును కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, పెండింగ్లో ఉన్న పనులపై ఆయన సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.