KRNL: సర్పంచులు గ్రామాల అభివృద్ధితో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈఓఆర్డి మల్లికార్జున, ట్రైనర్ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం బేతంచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో రెండో విడత సర్పంచులు, మండల స్థాయి అధికారులకు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామాలకు వచ్చే నిధులు, ప్రణాళికలు, వివిధ శాఖలపై అవగాహన కల్పించారు.