ATP: గుత్తి విశ్రాంత కోర్టు ఉద్యోగి షేక్ అహ్మద్ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోర్టు సిబ్బంది, న్యాయవాదులు షేక్ అహ్మద్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.