నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. భూకంప కేంద్రం హిమాలయాల సమీపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు టర్కీలోని పలు ప్రాంతాల్లో 6.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి.
Tags :