కోనసీమ: ఉప్పలగుప్తం ఎస్సైగా షేక్ జానీ భాషా నియమితులయ్యారు. ఆయన గతంలో అయినవిల్లి, నగరం, పామర్రు స్టేషన్లలో పని చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు అమలాపురం ఎస్సై కిషోర్ ఇంఛార్జ్గా వ్యవహరించారు. త్వరలోనే జానీ భాషా బాధ్యతలు స్వీకరించనున్నారు.