CTR: మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను టంగుటూరి కి చెందిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిగరెట్ల పై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.