TG: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత టాప్ టెన్ ఇష్యూలో నేరెళ్ల బాధితుల ఇష్యూ ఒకటని తీన్మార్ మల్లన్న అన్నారు. నేరెళ్ల బాధితులను ఆయన పరామర్శించారు. నేరెళ్ల బాధితులను హింసించినటువంటి వాళ్ళు ప్రమోషన్లలో ఉన్నారని, వీళ్లను వాడుకున్న వారు పదవుల్లో ఉన్నారన్నారు. నేరెళ్ల బాధితుల వద్దకు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని అన్నారు.