కోనసీమ: ద్రాక్షారామలో విద్యుత్తు తీగల మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఏఈ ఎం. వెంకటరమణ తెలిపారు. పాత ఆంధ్రాబ్యాంకు వీధి, మాగాపువారివీధి, గాంధీ సెంటరు, సాక్షివా రివీధి, మెండువారివీధి, నున్న వారివీధి, ముస్లీంకాలనీ, ఆగావారివీధిలో సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలన్నారు.