నంద్యాల: ఇవాళ ఎల్లార్తి శేక్షావలి షాషావలి సాహెబ్ 363 వ ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ విడుదల చేశారు. ఎల్లార్తి దర్గా EO ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఈ వచ్చేనెల 18 న గంధం 19 న ఉరుసు ఉత్సవాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్ యువ నాయకుడు ఈడిగ రాజేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.