PLD: వినుకొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. నరసరావుపేట ఆర్డీవో సమక్షంలో మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం ఆయన భూ సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు.