ఎన్టీఆర్: తిరువూరు ఎస్సై శాతకర్ణి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీపీ ఆదేశాలతో ఏసీపీ సూచన మేరకు మైనర్లకు ద్విచక్ర వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. ఎవరైనా మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే బండి సీజ్ చేసి 5000 రూపాయల నుండి 10,000 రుపాయల జరిమానా విధిస్తామని ఎస్సై హెచ్చరించారు.