ATP: హనీట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు సీఐలు, పలువురు సిబ్బందిని వీఆర్కు పంపగా, తాజాగా రాప్తాడు సీఐ డ్రైవర్పై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో ఏఎస్పీ, ట్రైనీ ఐపీఎస్ అధికారుల బృందం విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితురాలు రంగమ్మను కస్టడీకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.