W.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా 36 మందితో ఒక NDRF బృందాన్ని జిల్లాలో ఏర్పాటు చేశామని కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, R&B, NH, వైద్య శాఖలను పూర్తి స్థాయిలో విధులకు కేటాయించడం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా పశువులకు వ్యాధులు సంక్రమించకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేశామన్నారు.