అనకాపల్లి: మాకవరపాలెం మండల ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జయ మల్లేశ్వరి మండల టాపర్గా నిలిచింది. ఎంపీసీ గ్రూపులో ఆమె 1000కి 972 మార్కులు సాధించింది. కేజీబీవీ ప్రత్యేక అధికారి త్రివేణి తెలిపిన వివరాల ప్రకారం కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషంగా నిలిచింది. మల్లేశ్వరి పలువురు అభినందిస్తున్నారు.