CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవాలు చివరి రోజున ధ్వజారోహణం, వడాయత్తు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, అధికారులు పాల్గొన్నారు.