పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో గోబాల సంబరానికి ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లేగదూడల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఎంసీ ఛైర్పర్సన్ కళావతి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశువైద్యశాఖ అధికారులు, గ్రామస్తులు, పాడి రైతులు పాల్గొన్నారు.