KDP: ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ వాడొద్దని జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారిణి హరిత వ్యాపారులను హెచ్చరించారు. గురువారం పొద్దుటూరులోని హోటళ్లు,రెస్టారెంట్ల నిర్వాహకులతో వంట నూనె వినియోగంపై సమావేశం నిర్వహించారు.మరగ కాచిన నూనెను పునర్వినియోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నేరమని శానిటరీ అధికారి నూర్ బాష హెచ్చరించారు.