సత్యసాయి: జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలను వ్యాపారులు వెల్లడించారు. చికెన్ ధర కేజీ రూ. 222 విత్ స్కిన్, రూ. 252 స్కిన్ లెస్గా ఉంది. నిన్నటితో పోలిస్తే చికెన్ ధర రూ.10 పెరిగింది. నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు.