ELR: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి అన్నారు. బుధవారం భీమడోలు మండలం పొలసానిపల్లిలో సచివాలయం వద్ద నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధారం మొబైల్ క్యాంపు పనితీరును ఎంపీడీవో ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.