KRNL: ఎమ్మిగనూరులో జరిగే 23వ కర్నూలు జిల్లా మహాసభలను ఈ నెల 29, 30 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు పిలుపునిచ్చారు. శుక్రవారం చైర్ బజార్లో సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉపాధి, త్రాగు, సాగు నీరు లేక, ప్రజలు వలస బాట కొనసాగించారు.