అన్నమయ్య: చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి గ్రామానికి చెందిన పెనగలూరు లక్ష్మీదేవి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 20,524/-విలువైన చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ ఛార్జ్ KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు అందజేశారు.