తిరుపతిలోని APSPDCL కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొన్న ఈ జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.