కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేస్తారు. 10:30 గంటలకు రామచంద్రపురంలో రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.