SKLM: మందస M బాలిగాం జంక్షన్లో రూ.11 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరై శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.