NLR: అల్లూరులో టీడీపీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభసభ్యుడు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. అల్లూరు కేంద్రంగా టీడీపీ బలోపేతానికి కొత్త కార్యాలయం దోహదపడుతుందన్నారు.