CTR: భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేదలను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి 751 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వెబ్ ల్యాండ్ కరెక్షన్, మ్యుటేషన్, సర్వే బౌండరీలపై జాగ్రత్తగా పరిశీలించి, గడువులోపల సమస్యలను పరిష్కరించాలన్నారు.