GNTR: తాడేపల్లికి చెందిన కండిరి తిరుపతమ్మ అనారోగ్యానికి గురికాగా ఆర్థిక ఇబ్బందులతో మంత్రి లోకేష్కు ఆర్జీ పెట్టుకున్నారు. స్పందించిన ఆయన CMRF అధికారులతో మాట్లాడి రూ. 1,79,585 విలువైన LOC మంజూరు చేయించారు. ఈ పత్రాన్ని శనివారం స్థానిక టీడీపీ నాయకులు.. తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.