E.G: రాజానగరం మండలం దివాన్ చెరువులో గల ఓ పబ్లిక్ స్కూల్ AYఇటీవల CBSE 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో MLAలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ పాల్గొని మాట్లాడారు. CBSEలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు.