CTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కట్టమంచి చెరువులో జల ధార-జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు ఇతర ముఖ్య నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చెరువు కట్టపై ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేశారు.