TPT: తిరుపతి జిల్లాలో జరిగిన రేప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ తిమ్మయ్య వివరాల మేరకు.. BN కండ్రిగ మండలానికి చెందిన మహిళ(34) ఈనెల 16న భర్తతో గొడవపడి బయటకు వచ్చేసింది. రాత్రి వేళ నడిచి వెళ్తుండగా వీఎస్ పురానికి చెందిన జస్వంత్, సిద్ధార్థ బైకుపై ఆమెను వెంబడించారు. తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.