కోనసీమ: శెట్టిబలిజ కులస్తులను ఓ.సి కేటగిరీలో కలుపుతున్నారని దానిని BC మంత్రి సుభాష్ పట్టించుకోవటం లేదని వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడడాన్ని కొత్తపేట BC నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం వారు మాట్లాడుతూ.. అనుభవము లేని పాలనతో గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తీసుకుపోయారు. లేని ఆరోపణలతో మరింత దిగజారి మాట్లాడుతున్నారన్నారు.