KDP: మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని పాఠశాల SO గురుదేవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఖాళీగా ఉన్న తొమ్మిది సీట్లకు, 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.