VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల MLA లోకం నాగమాధవిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామతీర్థంలో గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డు అంశంలో MLA పాత్ర చాల కీలకమన్నారు. ఆమె కృషి కారణంగా రహదారి పూర్తి అయినట్లు తెలిపారు. రహదారి పూర్తిపై ప్రతి రోజూ వచ్చి తనని కలిసే వారని గుర్తు చేశారు.