W.G: ఆకివీడు గ్రామంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. శాసనసభ ఉప సభాపతి, ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు.