NLR: దుత్తలూరు మండలం వ్యాప్తంగా ఆదివారం నుంచి చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మార్వో నాగరాజు తెలిపారు. శనివారం ఆయన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. వృద్ధులు, మంచాన ఉన్నవారికి ఐదవ తేదీ లోపు ఇంటి వద్దనే సరుకులు అందజేయాలన్నారు. అనంతరం పలు రేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.