BDK: రాష్ట్ర గిరిజన సంక్షేమ ప్రత్యేక సెక్రటరీ శరత్ సంబంధిత ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులను శనివారం ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.