NLR: టీడీపీ కూటమి ఏడాది పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.121 కోట్ల నిధులతో 685 అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. శనివారం ముత్తుకూరు మండలం పిడత పోలూరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు.