బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేలటూరి సర్పంచ్ సుబ్బరామిరెడ్డి కూతురు అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామీరెడ్డి, బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి ఆదివారం సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.